Header Banner

నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు.. ఆందోళనలో టీటీడీ ఉద్యోగులు! సిట్ దర్యాప్తు ముమ్మరం!

  Thu Mar 13, 2025 12:44        Politics

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను ముమ్మరం చేసింది. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో జరిగిన అవకతవకలపై అధికారులు దృష్టి సారించారు. నెయ్యిలో కల్తీ చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ సిద్ధమవుతోంది. ఈ కేసును అవినీతి నిరోధక కోర్టుకు (ACB) బదిలీ చేయాలని పిటిషన్ దాఖలైంది. సిట్ దర్యాప్తు వేగవంతం కావడంతో టీటీడీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కెటింగ్ విభాగంలోని కొంతమంది ఉద్యోగులపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ttd #gee #case #sit #inquiry #todaynews #flashnews #latestnews